వార్తలకు తిరిగి వెళ్లండి
నేడే భారత్ vs ఇంగ్లండ్ 4వ T20

ఇంగ్లండ్తో గురువారం రాత్రి 10 గంటలకు బ్రిస్టల్లో భారత్ 4వ T20 ఆడనుంది. వరుస ఓటముల నేపథ్యంలో సిరీస్ నిలవాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం.
ఈ మ్యాచ్లో ఓడితే సిరీస్ ఇంగ్లండ్ సొంతమవుతుంది.కాగా, ఈ కీలక సమరంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బరిలోకి దిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...