Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పాక్‌పై భారత్‌ ఘనవిజయం

Sandeep Jun 14, 2026 5:13 PM అల్ ఇండియా 18 viewsabout 17 hours ago
పాక్‌పై భారత్‌ ఘనవిజయం - Udayam Digital
టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజయభేరి మోగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్, స్మృతి మంధాన (68) రాణించడంతో 170 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ను భారత బౌలర్ దీప్తి శర్మ (5/10) స్పిన్ మాయాజాలంతో వణికించడంతో ఆ జట్టు 106 పరుగులకే పరిమితమైంది.

Comments

G
Loading comments...