వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు
నవీన్ రెడ్డి Jun 23, 2026 8:32 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago

కేంద్రమంత్రి పియూష్ గోయల్, యూఎస్ ప్రతినిధి జేమిసన్ గ్రీర్ మరియు రాయబారి సెర్గియో గోర్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు వారు సిద్ధమయ్యారు.
ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య ఆర్థిక అవకాశాలను పెంపొందించి, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అమెరికా ప్రతినిధులు పేర్కొన్నారు. త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
Comments
Loading comments...