Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

భారత్-యూఏఈ చమురు ఒప్పందం

Ravi Shukla May 16, 2026 6:22 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
భారత్-యూఏఈ చమురు ఒప్పందం - Udayam Digital
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ దౌత్య వ్యూహం ఫలించింది. భారత్‌లో అత్యవసర వినియోగం కోసం 30 మిలియన్ బారెళ్ల ముడి చమురును నిల్వ చేసేందుకు యూఏఈతో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా దేశంలో రూ.42,000 కోట్ల (5 బిలియన్ డాలర్లు) భారీ పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ అంగీకరించింది.

Comments

G
Loading comments...