Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

చరిత్రలో తొలిసారి: ఎఫ్‌ఏటీఎఫ్ వైస్ ప్రెసిడెన్సీని దక్కించుకున్న భారత్!

Priya Singh Jun 20, 2026 4:21 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
చరిత్రలో తొలిసారి: ఎఫ్‌ఏటీఎఫ్ వైస్ ప్రెసిడెన్సీని దక్కించుకున్న భారత్! - Udayam Digital
అంతర్జాతీయంగా మనీలాండరింగ్, ఉగ్రవాద నిధుల సరఫరాను అడ్డుకునే అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించే 'ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్' (FATF) వైస్ ప్రెసిడెన్సీ స్థానాన్ని చరిత్రలోనే తొలిసారిగా భారత్ దక్కించుకుంది. ​కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ జూలై 2026 నుండి జూన్ 2027 కాలపరిమితికి ఎఫ్‌ఏటీఎఫ్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. పారిస్ నగర కేంద్రంగా పనిచేసే ఈ ప్రతిష్టాత్మక సంస్థకు ఎంపికవడంపై ఆయన స్పందిస్తూ, తాను ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ప్రత్యేకంగా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...