వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్తో భారత్ను పోల్చడం అన్యాయమని చైనాలోని భారత దౌత్యవేత్త విక్రమ్ దొరైస్వామి ఘాటుగా స్పందించారు. బీజింగ్లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో చైనా పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు ఆయన దీటుగా బదులిచ్చారు.
ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలే వాస్తవాలను చెప్తాయన్నారు. ప్రపంచంతో భారత్కు ఉన్న సంబంధాలు, భద్రతా సహకారం ఇతర దేశాలకు అందనంత స్థాయిలో ఉన్నాయని దొరైస్వామి స్పష్టం చేశారు.
Comments
Loading comments...

