Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడే భారత్, ఆఫ్ఘానిస్తాన్ తొలి వన్డే

Follow Udayam on Google
Vikranth Jun 13, 2026 6:52 AM జాతీయంక్రీడలు
నేడే భారత్, ఆఫ్ఘానిస్తాన్ తొలి వన్డే - Udayam
భారత్, ఆఫ్ఘానిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు ధర్మశాలలో తొలి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. టెస్ట్ సిరీస్ గెలిచిన భారత్, వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ బరిలోకి దిగుతున్నారు. అయితే, గాయం కారణంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ తొలి వన్డేకు దూరమయ్యాడు.

Comments

G
Loading comments...