Back to feed




ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు: కేంద్రం నిర్ణయం
Rajdeep Sardesai May 13, 2026 12:42 PM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఖరీఫ్ పంటల మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ వరి క్వింటాల్కు రూ.2,441 గా, గ్రేడ్-ఏ రకానికి రూ.2,461 గా ధర నిర్ణయించారు.
రైతుల ఆదాయం పెంచేలా రూ.2.6 లక్షల కోట్లు కేటాయించారు. పత్తి, కందులు, పెసర్ల ధరలను కూడా గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
నీట్ లీక్ కేసు: బీజేపీ యువ నేత, అతడి సోదరుడిని అరెస్ట్ చేసిన సీబీఐ
about 1 hour ago
జాతీయ
పీఎఫ్ ఉపసంహరణ క్లెయిమ్ల ఆటోమేషన్: ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం
about 2 hours ago
జాతీయ
కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
about 2 hours ago
జాతీయ