Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు: కేంద్రం నిర్ణయం

Rajdeep Sardesai May 13, 2026 12:42 PM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago
ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు: కేంద్రం నిర్ణయం - Udayam Digital
ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఖరీఫ్ పంటల మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ వరి క్వింటాల్‌కు రూ.2,441 గా, గ్రేడ్-ఏ రకానికి రూ.2,461 గా ధర నిర్ణయించారు. రైతుల ఆదాయం పెంచేలా రూ.2.6 లక్షల కోట్లు కేటాయించారు. పత్తి, కందులు, పెసర్ల ధరలను కూడా గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

G
Loading comments...