Back to feed




కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
Priya Singh May 13, 2026 1:23 PM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

చమురు సంక్షోభం నేపథ్యంలో బొగ్గు గ్యాసిఫికేషన్ కోసం రూ.37,500 కోట్లతో ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. దీని ద్వారా 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 75 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...
Related Articles

జాతీయ
నీట్ లీక్ కేసు: బీజేపీ యువ నేత, అతడి సోదరుడిని అరెస్ట్ చేసిన సీబీఐ
about 1 hour ago
జాతీయ
పీఎఫ్ ఉపసంహరణ క్లెయిమ్ల ఆటోమేషన్: ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం
about 2 hours ago
జాతీయ
నీట్ రద్దు దేశానికే సిగ్గుచేటు: డీకే శివకుమార్
about 2 hours ago
జాతీయ