Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

Priya Singh May 13, 2026 1:23 PM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago
కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ - Udayam Digital
చమురు సంక్షోభం నేపథ్యంలో బొగ్గు గ్యాసిఫికేషన్ కోసం రూ.37,500 కోట్లతో ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. దీని ద్వారా 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 75 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...