వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు సంక్షోభం నేపథ్యంలో బొగ్గు గ్యాసిఫికేషన్ కోసం రూ.37,500 కోట్లతో ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. దీని ద్వారా 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 75 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
Loading comments...

