వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికా టెక్ దిగ్గజాలకు భారీ నష్టం

అమెరికాలోని ఏడు దిగ్గజ టెక్ కంపెనీల మార్కెట్ విలువ జూన్లో సుమారు రూ. 219 లక్షల కోట్లు పతనమైంది. కృత్రిమ మేధ (AI) పెట్టుబడుల వల్ల కలిగే ప్రతిఫలాలపై అనిశ్చితి నెలకొనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు.
మైక్రోసాఫ్ట్, ఎన్విడియా వంటి కంపెనీల షేర్లు భారీగా తగ్గడమే ఈ పతనానికి ప్రధాన కారణం. భారీగా అప్పులు చేసి మౌలిక సదుపాయాలపై పెడుతున్న పెట్టుబడులపై స్పష్టత లేకపోవడంతో మార్కెట్లు నష్టపోయాయి.
Comments
Loading comments...