వార్తలకు తిరిగి వెళ్లండి
హోరాహోరీగా హాకీ సమరం
శ్రీజ రెడ్డి Jun 23, 2026 12:37 PM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

మార్షల్ అర్జన్ సింగ్ 107వ జయంతి సందర్భంగా జలహళ్లి ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రతిష్టాత్మక హాకీ టోర్నమెంట్ ప్రారంభమైంది. జూన్ 23 నుండి జూలై 3 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
ఎయిర్ మార్షల్ ఎస్ శివకుమార్ ఈ క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మొత్తం 16 జట్లు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తలపడుతున్నాయి.
Comments
Loading comments...