Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మ పురస్కారాలు అందుకున్న ప్రముఖులు వీరే

రచన దేవి Jun 23, 2026 12:58 PM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago
పద్మ పురస్కారాలు అందుకున్న ప్రముఖులు వీరే - Udayam Digital
రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. గాయని అల్కా యాగ్నిక్, నటుడు మమ్ముట్టి 'పద్మభూషణ్' అవార్డులు అందుకున్నారు. అలాగే క్రికెటర్ రోహిత్ శర్మ, నటుడు ఆర్ మాధవన్‌లను 'పద్మశ్రీ' పురస్కారాలతో ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. వివిధ రంగాల ప్రముఖులు వీరికి అభినందనలు తెలుపుతున్నారు.

Comments

G
Loading comments...