వార్తలకు తిరిగి వెళ్లండి
పీఓకే నిరసనలు: పాకిస్థాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
భవేష్ కుమార్ Jun 23, 2026 12:55 PM అల్ ఇండియా 5 viewsabout 2 hours ago

పీఓకేలో ఆందోళనలకు భారత్ కారణమన్న పాక్ ఆరోపణలను భారత్ ఖండించింది. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పాక్ చేస్తున్న ఇలాంటి అవాస్తవ ప్రచారాలను భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది.
పాక్ పాలనా అణచివేత వల్లే అక్కడ నిరసనలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. మానవహక్కుల ఉల్లంఘనలపై పాకిస్థాన్ను అంతర్జాతీయ సమాజం జవాబుదారీని చేయాలని భారత్ డిమాండ్ చేసింది.
Comments
Loading comments...