Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

​చారిత్రాత్మక మైలురాయి: జోజిలా టన్నెల్ తుది తవ్వకాలు పూర్తి!

Vikram Singh Jun 11, 2026 5:10 AM అల్ ఇండియా 6 views4 days ago
​చారిత్రాత్మక మైలురాయి: జోజిలా టన్నెల్ తుది తవ్వకాలు పూర్తి! - Udayam Digital
​సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న వ్యూహాత్మక జోజిలా టన్నెల్ ప్రాజెక్టులో తుది బ్రేక్‌థ్రూ (తవ్వకాలు) విజయవంతంగా పూర్తయింది. ఈ సొరంగ మార్గం అందుబాటులోకి రావడం వల్ల కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ మరింత సులువవుతుంది. ​అత్యంత ఎత్తైన ప్రాంతంలో సింగిల్-ట్యూబ్, ద్వి-దిశాత్మక (బై-డైరెక్షనల్) రోడ్డు టన్నెల్‌గా ప్రపంచంలోనే ఇది సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది దేశ రక్షణకు, పర్యాటకానికి ఎంతో కీలకం.

Comments

G
Loading comments...