Back to feed
భోజ్శాల వివాదంపై హైకోర్టు చరిత్రాత్మక తీర్పు!
Rahul Joshi May 16, 2026 8:42 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago

మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో గల వివాదాస్పద భోజ్శాల - కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్ కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ చారిత్రక ప్రాంగణం మొత్తం హిందువులకే చెందుతుందని స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి హైకోర్టు ముగింపు పలికింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
Comments
Loading comments...



