Back to feed
పానీపూరితో అస్వస్థత
Harika Jun 18, 2026 5:46 AM సిరిసిల్ల 8 viewsabout 4 hours ago

తంగళ్లపల్లిలో పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారుల సంఖ్య 24కు పెరిగింది. కలుషిత నీటి వినియోగమే ఈ ఘటనకు కారణమని వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. బాధితులందరికీ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందుతోంది.
ప్రస్తుతం ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు ధృవీకరించారు. అధికారులు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...



