Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

గుత్తి స్టేషన్‌లో తప్పిన ఘోర ప్రమాదం: విడిపోయిన రైలు బోగీలు

Rohit Singh Jun 02, 2026 12:17 PM అనంతపురం 25 views1 day ago
గుత్తి స్టేషన్‌లో తప్పిన ఘోర ప్రమాదం: విడిపోయిన రైలు బోగీలు - Udayam Digital
అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్‌లో మంగళవారం యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ బోగీలు విడిపోయాయి. ఒకటో ప్లాట్‌ఫాం వద్దకు వస్తుండగా ఎస్-6, ఎస్-7 బోగీల మధ్య కప్లింగ్ ఊడిపోవడంతో రైలు రెండుగా విడిపోయింది. లోకో పైలట్ అప్రమత్తతతో రైలును వెంటనే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న టెక్నీషియన్లు

Comments

G
Loading comments...