Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

బంగారం షాక్: దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు.. సామాన్యులకు భారం

Rohit Sardana May 13, 2026 6:08 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
బంగారం షాక్: దిగుమతి సుంకం 15 శాతానికి పెంపు.. సామాన్యులకు భారం - Udayam Digital
బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 6 నుంచి 15 శాతానికి పెంచింది. విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు, వినియోగాన్ని తగ్గించేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పది గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.1.55 లక్షలకు చేరింది. దేశంలో పెరిగిన పసిడి దిగుమతుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడాది పాటు కొనుగోళ్లు నియంత్రించుకోవాలని ప్రధాని మోదీ ఇప్పటికే పిలుపునివ్వగా, తాజా సుంకాల పెంపు జ్యువెలరీ రంగాన్ని ఆందోళనలో పడేసింది.

Comments

G
Loading comments...