వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 6 శాతం నుండి 15 శాతానికి పెంచింది. విదేశీ మారకపు నిల్వల పొదుపులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా పది గ్రాముల బంగారం ధర రూ.1,66,250కి, కిలో వెండి ధర రూ.2,99,000కి చేరి సామాన్యులకు భారంగా మారింది.
జీఎస్టీతో కలిపి మొత్తం పన్ను భారం 18.45 శాతానికి చేరింది. ప్లాటినంపై కూడా సుంకాన్ని 15.4 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...

