Back to feed
వేంపల్లెలో బాలిక ఆత్మహత్య
Saurabh Gupta Jun 03, 2026 12:13 PM కడప 13 viewsabout 12 hours ago

వేంపల్లెకు చెందిన 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని తీవ్ర కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల ఆమె కడుపునొప్పితో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో కూడా చూపించారు.
ఈ ఘటనపై ఎస్ఐ తిరుపాల్నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య సమస్యతోనే బాలిక బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
Comments
Loading comments...


