Back to feed
ఇంధన కొరత వార్తలు అవాస్తవం: హెచ్పీసీఎల్
Anjali Prakash May 28, 2026 8:26 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago

దేశంలో ఇంధన కొరత ఉందనే వార్తలను హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఖండించింది. జార్ఖండ్, బెంగళూరు, చమోలీ మరియు గుజరాత్ వంటి ప్రాంతాల్లో ఇంధన సరఫరా సాధారణంగానే ఉందని, ఎక్కడా కొరత లేదని కంపెనీ స్పష్టం చేసింది.
సరఫరా అంతరాయం లేకుండా క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నామని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని కోరింది. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, పానిక్ బయింగ్కు పాల్పడవద్దని హెచ్పీసీఎల్ విజ్ఞప్తి చేసింది.
Comments
Loading comments...



