వార్తలకు తిరిగి వెళ్లండి
భిక్షాటన నుండి బడిబాట
భవేష్ కుమార్ Jun 24, 2026 10:31 AM అల్ ఇండియా 5 viewsabout 14 hours ago

గుజరాత్ ప్రభుత్వం సమాజంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. అహ్మదాబాద్లోని పాఠశాల ప్రవేశోత్సవంలో భాగంగా భిక్షాటన చేసే కుటుంబాలకు చెందిన 23 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించారు.
డిప్యూటీ సీఎం హర్ష్ సంగ్వీ స్వయంగా ఈ చొరవ తీసుకున్నారు. సమ్మిళిత విద్య ద్వారా ఈ చిన్నారుల భవిష్యత్తును మార్చడమే దీని ప్రధాన ఉద్దేశం.
Comments
Loading comments...