వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని భివాండిలో ఒకే ఫుడ్ స్టాల్లో ఆహారం తిన్న 59 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధితులు ఆసుపత్రిలో చేరారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఆహార భద్రత అధికారులు సదరు స్టాల్ నుండి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

