వార్తలకు తిరిగి వెళ్లండి
కర్నూల్లో తొలి బంగారు బిస్కెట్ విక్రయాలు
రవళి దేవి Jun 27, 2026 7:07 AM అల్ ఇండియా 3 viewsabout 3 hours ago

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన జొన్నగిరి మైనింగ్ తొలి బంగారు బిస్కెట్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది.
కర్నూలు కొండారెడ్డి బురుజు సమీపంలోని వెంకటాచలపతి సరాఫ్ బజారులో స్థానిక వ్యాపారుల వద్ద ఈ స్వర్ణ బిస్కెట్ అధికారికంగా అందుబాటులో ఉంది.
Comments
Loading comments...