వార్తలకు తిరిగి వెళ్లండి

చంచల్గూడ జైలులో మ్యూజియం, ‘ఫీల్ ది జైల్’ విభాగాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. తెలంగాణ జైళ్ల సంస్కరణలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. ఖైదీలలో పరివర్తన తీసుకురావడానికి ఆహ్లాదకర వాతావరణం అవసరమని పేర్కొన్నారు.
ఓపెన్ జైలు విధానం మంచి ఫలితాలనిస్తోందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

