Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా గద్వాల్‌ విజయలక్ష్మి నియామకం

Anita Joshi May 12, 2026 6:51 AM హైదరాబాద్ 0 viewsabout 1 hour ago
మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా గద్వాల్‌ విజయలక్ష్మి నియామకం - Udayam Digital
తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా మాజీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఆరుగురు సభ్యులతో కూడిన కొత్త కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరిలో అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు సభ్యురాలిగా చోటు కల్పించడం విశేషం. ఈ కమిషన్ ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతుంది. మహిళల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డికి విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...