Back to feed




మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా గద్వాల్ విజయలక్ష్మి నియామకం
Anita Joshi May 12, 2026 6:51 AM హైదరాబాద్ 0 viewsabout 1 hour ago

తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా మాజీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఆరుగురు సభ్యులతో కూడిన కొత్త కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీరిలో అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మకు సభ్యురాలిగా చోటు కల్పించడం విశేషం.
ఈ కమిషన్ ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతుంది. మహిళల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్రెడ్డికి విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
చంచల్గూడ జైలులో 'ఫీల్ ది జైల్': మ్యూజియం ప్రారంభించిన గవర్నర్
about 1 hour ago
తెలంగాణ
విద్యా రంగానికి 15% బడ్జెట్: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
about 2 hours ago
తెలంగాణ
హైదరాబాద్లో వీధికుక్కల దాడి: చిన్నారి పరిస్థితి విషమం
about 2 hours ago
తెలంగాణ