వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యా వారోత్సవాల సందర్భంగా రూ.1,761 కోట్లతో పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ బడులను పేద విద్యార్థుల దేవాలయాలుగా ఆయన అభివర్ణించారు.
డ్రాపవుట్స్ను తగ్గించేందుకు పాఠశాలల్లోనే ఇంటర్ ప్రవేశపెడతామని వెల్లడించారు. చదువును బాధ్యతగా కాకుండా భావోద్వేగంతో బోధించాలని ఉపాధ్యాయులకు సీఎం సూచించారు.
Comments
Loading comments...

