వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మొక్కజొన్న కొనుగోలులో జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ని బ్యాగులు, లారీల కొరతతో కొనుగోళ్లు నిలిచిపోవడంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నెల రోజులుగా మార్కెట్లోనే నిరీక్షిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు స్పందించి తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

