Back to feed
ఏసీ పేలి మాజీ ఐఏఎస్ మృతి
Vikram Joshi May 29, 2026 5:29 AM అల్ ఇండియా 7 views1 day ago

ఢిల్లీలో ఇంట్లో ఏసీ పేలిన ప్రమాదంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనేంద్ర కుమార్ కన్నుమూశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో భారీగా మంటలు, పొగ చెలరేగడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఈ ఘటనలో గాయపడిన ఆయన కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Comments
Loading comments...


