వార్తలకు తిరిగి వెళ్లండి
ఈఎస్ఐసీ కీలక నిర్ణయాలు: మంత్రి మన్సుఖ్ మాండవియా

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన 198వ ఈఎస్ఐసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన గడువును వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగిస్తూ ఆమోదం తెలిపారు.
కొత్తగా ఢిల్లీలో డెంటల్ కళాశాల, హరిద్వార్లో వైద్య కళాశాల ఏర్పాటుకు నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఐదు కొత్త ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుతో పాటు, ఆయుష్ సేవలను ఈఎస్ఐసీ ఆసుపత్రులలో అనుసంధానించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
Comments
Loading comments...