వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీలో భారీగా బంగారం పట్టివేత: స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు

ఢిల్లీలో అంతర్జాతీయ బంగారు స్మగ్లింగ్ ముఠాను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఛేదించారు. థాయిలాండ్ నుండి వచ్చిన కొరియర్ పార్సెల్లో దాచిన రూ. 21.40 కోట్ల విలువైన 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఒక విదేశీయుడితో సహా నలుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠా బంగారం కొనుగోలుకు క్రిప్టోకరెన్సీని ఉపయోగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Comments
Loading comments...