వార్తలకు తిరిగి వెళ్లండి

జనరల్ ధీరజ్ సేథ్ భారత సైన్యాధిపతిగా (COAS) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రిటైర్ అయిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన ఈ అత్యున్నత బాధ్యతలను చేపట్టారు. అంతకుముందు ఆయన వైస్ చీఫ్గా సేవలందించారు.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన ధీరజ్ సేథ్కు సదరన్ కమాండ్కు నేతృత్వం వహించిన అనుభవంతో పాటు, జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద నిరోధక దళాలకు కమాండర్గా పనిచేసిన విశేష అనుభవం ఉంది.
Comments
Loading comments...

