Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌పై ఇంగ్లండ్ ఘోర విజయం

రాజిత దేవి Jul 10, 2026 1:15 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
భారత్‌పై ఇంగ్లండ్ ఘోర విజయం - Udayam Digital
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో T20 మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిపాలైంది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు కేవలం 13.5 ఓవర్లలోనే ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. టీమిండియా వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది.

Comments

G
Loading comments...