వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా సంస్థ ఎలీ లిల్లీ, క్యాన్సర్ చికిత్సలో వాడే ‘ట్రాన్స్ట్రైవ్’ ఔషధాన్ని భారత్లో విడుదల చేసింది. సీడీఎస్సీఓ అనుమతులతో ఈ మందును వివిధ మోతాదుల్లో అందుబాటులోకి తెచ్చింది.
వైద్యుల సూచన మేరకు వాడాల్సిన ఈ ఔషధ బాక్స్ ధర రూ.2.15 లక్షలు. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో సహాయపడుతుందని కంపెనీ వెల్లడించింది.
Comments
Loading comments...

