Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం: వీఈడబ్ల్యూ దుర్మరణం

Rohit Singh Jun 04, 2026 8:43 AM విజయనగరం 4 viewsabout 2 hours ago
విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం: వీఈడబ్ల్యూ దుర్మరణం - Udayam Digital
విజయనగరం జిల్లా బొండపల్లిలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా, వీఈడబ్ల్యూ లోచర్ల సాయిబాబు (40) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించారు. బుధవారం రాత్రి ఈదురుగాలుల వల్ల ఏర్పడిన అంతరాయాన్ని సరిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సాయిబాబు 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఆకస్మిక మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...