వార్తలకు తిరిగి వెళ్లండి
ఫిలిప్పైన్స్లో భారీ భూకంపం, వెనెజులాలో పెరిగిన మృతులు
వైష్ణవి శర్మ Jun 26, 2026 1:39 PM అల్ ఇండియా 6 viewsabout 2 hours ago

ఫిలిప్పైన్స్లోని మిండానావో దీవిలో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రాణ నష్టంపై సమాచారం లేనప్పటికీ, ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సునామీ వచ్చే అవకాశం లేదని వాతావరణ సంస్థలు స్పష్టం చేశాయి.
మరోవైపు వెనెజులాలో సంభవించిన భూకంపం బీభత్సం సృష్టించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీస్తుండగా, మృతుల సంఖ్య 589కి చేరింది. అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...