వార్తలకు తిరిగి వెళ్లండి
వెనిజులాలో జంట భూకంపాల విధ్వంసం
వివేక్ గౌడ్ Jun 26, 2026 7:35 AM అల్ ఇండియా 10 viewsabout 1 hour ago

వెనిజులా ఉత్తర తీరంలో సంభవించిన 'డబుల్ ఎర్త్క్వేక్' (జంట భూకంపాలు) కారణంగా 180 మందికి పైగా మరణించారు. ఒకే ప్రాంతంలో, కొద్దిపాటి సమయ వ్యవధిలో సమాన తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించడాన్ని శాస్త్రవేత్తలు డబుల్ట్ అని పిలుస్తారు.
బుధవారం రాత్రి ఇక్కడ 39 సెకన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. దీనివల్ల రాజధాని కారకాస్లో అనేక భవనాలు కూలిపోగా, 1,500 మంది గాయపడ్డారు మరియు వేలాది మంది అదృశ్యమయ్యారు.
Comments
Loading comments...