Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌లో భూకంపం

రవళి దేవి Jun 27, 2026 5:06 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
పాకిస్థాన్‌లో భూకంపం - Udayam Digital
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఈరోజు ఉదయం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమికి 40 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల పలు దేశాల్లో భూకంపాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా వెనుజువెలాలో సంభవించిన తీవ్రమైన భూకంపం వల్ల వేయి మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...