Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెనెజువెలాలో భూకంప బీభత్సం

మహేష్ కుమార్ Jun 27, 2026 5:15 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
వెనెజువెలాలో భూకంప బీభత్సం - Udayam Digital
వెనెజువెలాలో సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల మరణాల సంఖ్య 920కు చేరింది. సుమారు 3,000 మంది గాయపడగా, 50 వేల మంది ఆచూకీ గల్లంతయ్యారు. శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విపత్తులో భవనాలు, వంతెనలు భారీగా ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులకు సాయం చేసేందుకు భారత్‌తో పాటు పలు దేశాలు ముందుకు వచ్చి, సహాయక బృందాలను, నిత్యావసరాలను వెనెజువెలాకు పంపిస్తున్నాయి.

Comments

G
Loading comments...