Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెనెజువెలాలో భూకంప బీభత్సం

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jun 27, 2026 10:45 AM జాతీయంGeneral
వెనెజువెలాలో భూకంప బీభత్సం - Udayam
వెనెజువెలాలో సంభవించిన తీవ్ర భూకంపాల వల్ల మరణాల సంఖ్య 920కు చేరింది. సుమారు 3,000 మంది గాయపడగా, 50 వేల మంది ఆచూకీ గల్లంతయ్యారు. శిథిలాల కింద ఇంకా వందలాది మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విపత్తులో భవనాలు, వంతెనలు భారీగా ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులకు సాయం చేసేందుకు భారత్‌తో పాటు పలు దేశాలు ముందుకు వచ్చి, సహాయక బృందాలను, నిత్యావసరాలను వెనెజువెలాకు పంపిస్తున్నాయి.

Comments

G
Loading comments...