Back to feed
ఈ-20 పెట్రోల్: వాహనదారుల ఆవేదన
Rohit Singh Jun 06, 2026 8:59 AM హైదరాబాద్ 4 viewsabout 3 hours ago

దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో E20 పెట్రోల్పై వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంధనంతో మైలేజీ తగ్గడమే కాకుండా, 52% వాహనదారులకు రూ.5,000 నుండి రూ.25,000 వరకు అదనపు మరమ్మతు ఖర్చులు వస్తున్నాయి.
చాలా మంది ఇంజన్లు, ఫ్యూయల్ ట్యాంకులు తుప్పుపడుతున్నాయని వాపోతున్నారు. పాత వాహనాలకు E20 సరిపడదని ఆవేదన చెందుతూ, పాత E0 లేదా E10 పెట్రోల్ను తిరిగి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.
Comments
Loading comments...



