Back to feed
బుద్ధవనంలో డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్
Priya Singh Jun 04, 2026 8:49 AM నల్గొండ 2 viewsabout 2 hours ago

ప్రపంచ బౌద్ధ పర్యాటక కేంద్రమైన బుద్ధవనంలో రూ. 25 కోట్లతో అత్యాధునిక డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. బుద్ధవనం 2.0లో భాగంగా 8 ఎకరాల్లో నిర్మించే ఈ కేంద్రంలో, వీఆర్, ఏఆర్, 3డీ సాంకేతికతలతో బుద్ధుని జీవిత విశేషాలను ప్రదర్శిస్తారు.
ఇక్కడ నిర్మిస్తున్న 150 అడుగుల భారీ డోమ్ థియేటర్లో ఒకేసారి 500 మంది సందర్శకులు కూర్చుని వీక్షించే అవకాశం ఉంటుంది.
Comments
Loading comments...



