వార్తలకు తిరిగి వెళ్లండి
నడుస్తూ నరకం: రోడ్డెక్కిన భరతనాట్యం
వైష్ణవి శర్మ Jun 27, 2026 5:04 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

బెంగళూరు మల్లేశ్వరం నివాసితులు శిథిలావస్థకు చేరిన ఫుట్పాత్ల సమస్యపై వినూత్నంగా భరతనాట్యంతో నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు ఫుట్పాత్లను ప్రాథమిక హక్కుగా పేర్కొన్నప్పటికీ, ఇక్కడ నడవడానికి సురక్షితమైన మార్గాలు లేవు.
దీంతో గత్యంతరం లేక వృద్ధులు, మహిళలు, పిల్లలు నిత్యం రద్దీగా ఉండే రహదారులపై ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారు. నిత్యావసరాల కొనుగోళ్లకు కూడా వెళ్లలేక తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...