Back to feed
క్రిటికల్ మినరల్స్తోనే ఆర్థిక ప్రగతి: కిషన్రెడ్డి
Nidhi Razdan Jun 05, 2026 10:16 AM హైదరాబాద్ 7 viewsabout 4 hours ago

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు క్రిటికల్ మినరల్స్ వెన్నెముకగా నిలుస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా, 4 బిలియన్ డాలర్లతో ‘జాతీయ క్రిటికల్ మినరల్స్ మిషన్’ను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
భారత్-యూకే భాగస్వామ్యంతో గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఖనిజాల వెలికితీత, శుద్ధి, రీసైక్లింగ్ ప్రక్రియలను బలోపేతం చేసి, సురక్షిత సరఫరా వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమని మంత్రి వివరించారు.
Comments
Loading comments...



