వార్తలకు తిరిగి వెళ్లండి

గత ప్రభుత్వ హయాంలో నీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. భారీగా ఖర్చు చేసినా, ఒక్క ఎకరానికి సాగునీరు అందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి, ప్రజలకు తీరని అన్యాయం చేశారని కేసీఆర్పై రేవంత్ ధ్వజమెత్తారు. కేవలం పంపులు, లిఫ్టులకే నిధులు మళ్లించారని ఆరోపించారు.
Comments
Loading comments...

