Back to feed
ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ అవినీతి: సీఎం రేవంత్
Rohit Singh Jun 05, 2026 12:16 PM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago

గత ప్రభుత్వ హయాంలో నీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. భారీగా ఖర్చు చేసినా, ఒక్క ఎకరానికి సాగునీరు అందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి, ప్రజలకు తీరని అన్యాయం చేశారని కేసీఆర్పై రేవంత్ ధ్వజమెత్తారు. కేవలం పంపులు, లిఫ్టులకే నిధులు మళ్లించారని ఆరోపించారు.
Comments
Loading comments...



