Back to feed




సంపద సృష్టించి పేదలకు పంచుతాం: సీఎం చంద్రబాబు
Ritika Sharma May 16, 2026 9:12 AM అమరావతి 1 viewsabout 2 hours ago

పేదరికం లేని సమాజం చూడాలనేదే తన కోరికని, సంపద సృష్టించి పేదలకు పంచడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. జనాభా సమతుల్యత కోసం ఇకపై మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు అందిస్తామని కీలక ప్రకటన చేశారు.
పిల్లలను భారంగా భావించవద్దని, వారే అసలైన సంపదని సీఎం పేర్కొన్నారు. అలాగే 'తల్లికి వందనం' పథకం సాయాన్ని కూడా పెంచుతామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
ఏపీలో బీసీలకు ఉచిత విద్యుత్.. దరఖాస్తుకు ఇవే కావాలి!
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
పార్కులో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కల దాడి
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్
ఏపీఐసెట్ ఫలితాలు విడుదల.. ప్రథమ ర్యాంక్ వైష్ణవిదే!
about 4 hours ago
ఆంధ్రప్రదేశ్