Back to feed




ఏపీఐసెట్ ఫలితాలు విడుదల.. ప్రథమ ర్యాంక్ వైష్ణవిదే!
Aditi Maheshwari May 16, 2026 7:09 AM అమరావతి 1 viewsabout 4 hours ago

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మొత్తం 23,198 మంది పరీక్షకు హాజరుకాగా.. 21,205 మంది అర్హత సాధించారు. కాకినాడ జిల్లాకు చెందిన వైష్ణవి 166.094 మార్కులతో ప్రథమ ర్యాంక్ కైవసం చేసుకున్నారు.
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి తమ ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
Related Articles

ఆంధ్రప్రదేశ్
సంపద సృష్టించి పేదలకు పంచుతాం: సీఎం చంద్రబాబు
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
ఏపీలో బీసీలకు ఉచిత విద్యుత్.. దరఖాస్తుకు ఇవే కావాలి!
about 2 hours ago
ఆంధ్రప్రదేశ్
పార్కులో ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కల దాడి
about 3 hours ago
ఆంధ్రప్రదేశ్