వార్తలకు తిరిగి వెళ్లండి
విద్యా సంస్కరణలపై కాంగ్రెస్ పోరు
శ్రుతి రెడ్డి Jun 24, 2026 5:46 AM అల్ ఇండియా 10 viewsabout 18 hours ago

విద్యావ్యవస్థలోని సమస్యలపై కాంగ్రెస్ 'ఛత్రోం కీ గూంజ్' ఉద్యమం చేపట్టింది. నీట్ లీకేజీపై నిరసనగా జూన్ 25న దేశంలోని 28 నగరాల్లో ప్రత్యేక మీడియా సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించింది.
ప్రభుత్వ విఫల విధానాలను ఎండగడుతూ, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ జాతీయ చర్చలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొనాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...