Back to feed




మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పర్యటన
Rohit Verma Jun 01, 2026 7:21 AM మహబూబ్నగర్ 0 viewsabout 1 hour ago

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4, 5 తేదీల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి బోస్ రాజుతో కలిసి కోయిల్సాగర్, కృష్ణా, భీమా నదుల పరివాహక ప్రాంతాలను సీఎం సందర్శిస్తారు. అలాగే ప్రతిపాదిత బ్యారేజీల ప్రాంతాలను వారిద్దరూ హెలికాప్టర్ ద్వారా వీక్షించనున్నారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
ఉద్యోగుల వైద్యం కోసం తెలంగాణ ప్రభుత్వ కొత్త ట్రస్ట్
11 minutes ago
తెలంగాణ
పవన్ కల్యాణ్ సభపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర హెచ్చరిక
about 1 hour ago
తెలంగాణ
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్పై సీఎంకు హరీశ్రావు సవాల్
about 2 hours ago
తెలంగాణ