వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4, 5 తేదీల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని పలు సాగునీటి ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.
కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి బోస్ రాజుతో కలిసి కోయిల్సాగర్, కృష్ణా, భీమా నదుల పరివాహక ప్రాంతాలను సీఎం సందర్శిస్తారు. అలాగే ప్రతిపాదిత బ్యారేజీల ప్రాంతాలను వారిద్దరూ హెలికాప్టర్ ద్వారా వీక్షించనున్నారు.
Comments
Loading comments...

