Back to feed
రైలు టాయిలెట్లో పాత్రల కడగడం: ఐఆర్సీటీసీకి నోటీసు
Vikram Sharma May 29, 2026 4:54 AM అల్ ఇండియా 8 views1 day ago

ముంబయి-ఎర్నాకుళం దురంతో ఎక్స్ప్రెస్ టాయిలెట్లో క్యాటరింగ్ సిబ్బంది వంటపాత్రలు కడుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
దీనిపై ఎఫ్ఎస్ఎస్ఏఐ తీవ్రంగా స్పందిస్తూ ఐఆర్సీటీసీకి నోటీసు జారీ చేసింది. ఇలా చేయడం వల్ల ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉందని, తక్షణమే సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
Comments
Loading comments...


