Back to feed
పిల్లల ఆహారంలోనూ స్కామ్
Harika Jun 16, 2026 10:15 AM హైదరాబాద్ 9 viewsabout 2 hours ago

గురుకులాల్లో పిల్లల భోజనం, యూనిఫాం టెండర్లలో రూ. 2,000 కోట్ల భారీ స్కామ్ జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సీఎం సోదరులే ఈ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ విషయాలు తెలియని మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ప్రభుత్వం, సీఎం సోదరులను మాత్రమే కోటీశ్వరులను చేసిందని ఆయన దుయ్యబట్టారు.
Comments
Loading comments...



